అమ్మ తరువాత నాకు అన్నీ తానైంది నా భార్యే... అందుకే ఆమె కోసం నా ఆలోచన... అడుగులో అడుగు వేసింది... ఆలోచనలనే మార్చేసింది... ఆనందాన్ని నింపేసింది... అదృష్టమై నా రాత మార్చింది... అన్నింటా తోడు నీడైంది... అందరి చేత పొగిడించుకొనేలా చేసింది… అదే నా సుమన… అందుకే ఆమెకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
గంభీరమేమైంది... క్లాసిక్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ... ఒకప్పుడు టీమిండియాలో పర్మినెంట్ మెంబర్ . 2011 వరల్డ్ కప్ వరకు అతడి ప్లేస్ కు తిరుగులేదు . ఎన్నోసార్లు భారత జట్టుకు శుభారంభాలు అందించాడు . కేవలం అంతర్జాతీయ మ్యాచ్ ల్లో నే కాదు .. IPL ల్లోనూ గంభీర్ దూకుడు కొనసాగించాడు . 2012 తో కోల్ కతా జట్టును ఛాంపియన్ గా నిలిపాడు . మరి ఇప్పుడు ఆ గంభీరమేమైంది... క్లాసిక్ బ్యాట్స్ మన్ గా ... మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు పొందిన గౌతి భారత జట్టుకు ఎన్నో చిరస్మరనీయ విజయాలు అందించాడు . టెస్టు , వన్డే , టీ 20 మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు . 2011 వరకు గంభీర్ మెన్ ఇన్ బ్లులో శాస్వత సభ్యుడిగా కొనసాగాడు . తరువాత అతడి ఫేట్ మారింది . ధోనీతో విబేధాలు ... వ్యక్తిగత ప్రవర్తన .. ఫాం లేమితో టీమిండియాకు దూరమయ్యాడు . భారత జట్టులో చోటు కోల్పోయినా ... కోల్ కతా కెప్టెన్ గా ఐ . పి . ఎల్లో తనదైన ముద్ర వేశాడు . ఇప్పుడు ఐ . పి . ఎల్లోనూ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు . ఈ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ...
మా ఇంట పంచవసంతం చిన్ని తండ్రి నిన్ను చూడగ.. వేయి కళ్లైనా సరిపోవురా.. అన్ని కళ్లూ చూస్తుండగా.. నీకు దిష్టంతా తగిలేనురా.. ఓ సినీ కవి చెప్పిన ఈ మాటలు అక్షరసత్యం.. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రీ.. తన బిడ్డ బుడిబుడి అడుగులు చూస్తూ.. మురిసిపోతు అనుకునే మాటలు ఇవి.. ఇక నా ఫీలింగ్స్ చెప్పాలి అంటే.. ప్రతి వ్యక్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి.. ఒకటి పెళ్లికి ముందు.. రెండోది పెళ్లికి తరువాత.. కానీ నిజాయితీగా చెప్పాలి అంటే.. నా జీవితం మాత్రం.. ఆశ్రిత్ పుట్టక ముందు..ఆశ్రిత్ పుట్టిన తరువాత.. (వాడి మొదటి అడుగులు ) ఏంటి అంత స్పెషల్ అంటరా.. మా ఇంట్లో వ...
జాబిలి జస్ట్ మిస్ జాబిలి .. అందినట్టే అంది జస్ట్ మిస్ అయ్యింది. సక్సెస్ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో సిగ్నల్ నిలిచిపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్-2 చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఊపిరి సలపకుండా ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరికొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకుండా పోయింది. చివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో ముని...
Comments
Post a Comment